జనాలు దేన్ని ఎక్కువగా చూడడానికి ఆసక్తి చూపిస్తారో క్రికెటర్లు అదే ఆడాలి. చూడని మ్యాచులకు వ్యూయర్షిప్ మాత్రమే కాదు, స్పాన్సర్లు కూడా ఉండరు. వన్డే మ్యాచుల కోసం 7, 8 గంటలు కూర్చొనే ఓపిక జనాలకు లేదు.. అంతా టీ20, టీ10 వంటి సూపర్ ఫాస్ట్ ఫార్మాట్లకు అలవాటు పడ్డారు...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప...