16 ఏళ్ల కిందట సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా 2006, డిసెంబర్ 1న జోహన్బర్గ్లో మొట్టమొదటి టీ20 మ్యాచ్ ఆడింది టీమిండియా. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. జహీర్ ఖాన్, అజిత్ అగార్కర్ రెండేసి వికెట్లు తీయగా శ్రీశాంత్, సచిన్ టెండూల్కర్, హర్భజన్ సింగ్ తలా ఓ వికెట్ తీశారు...