వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ఆడకూడదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంటే, నష్టపరిహారంగా రూ.200 మిలియన్ డాలర్లు (పాక్ కరెన్సీలో దాదాపు 5 వేల కోట్ల రూపాయలు) చెల్లించాల్సి ఉంటుందని ఐసీసీ హెచ్చరించింది. దీంతో పాక్, ఇండియాకి రావడం దాదాపు ఖాయమే..