ఆర్సీబీతో మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన కెఎల్ రాహుల్, ఐపీఎల్ 2023 సీజన్ మిగిలిన మ్యాచులతో పాటు వచ్చే నెలలో జరిగే వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కి కూడా దూరమయ్యాడు. తాజాగా ‘ది రణ్వీర్ షో’లో పాల్గొన్న కెఎల్ రాహుల్, మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు..