హైదరాబాద్లో రెండు మ్యాచులు ఆడే పాకిస్తాన్, అహ్మదాబాద్లో టీమిండియాతో, బెంగళూరులో ఆస్ట్రేలియాతో, చెన్నైలో ఆఫ్ఘనిస్తాన్తో, అదే వేదికపై సౌతాఫ్రికాతో మ్యాచులు ఆడుతుంది. కోల్కత్తాలో బంగ్లాదేశ్తో, ఇంగ్లాండ్తో మ్యాచ్లు ఆడే పాకిస్తాన్, బెంగళూరులో న్యూజిలాండ్తో మ్యాచ్ ఆడనుంది..