అయితే భారత క్రికెట్ బోర్డు నిబంధనల ప్రకారం.. దేశవాళీ, ఐపీఎల్, జాతీయ జట్టు తరఫున ఆడుతున్న ఇండియా క్రికెటర్ విదేశీ లీగ్ లలో ఆడే అవకాశం లేదు. ఒకవేళ అలా ఆడాల్సి వస్తే సదరు క్రికెటర్.. బీసీసీఐతో బంధాన్ని తెంచుకుని వెళ్లాల్సి ఉంటుంది. తాజాగా రైనా చేసిందీ అదే.