అయితే ఇప్పుడు ఆసియా కప్ 2022 టోర్నీలో యజ్వేంద్ర చాహాల్ పర్పామెన్స్ చూస్తుంటే... అప్పుడు అతను ఉండి ఉన్నా, పెద్దగా తేడా ఉండకపోయేదనే అభిప్రాయాలు వినబడుతున్నాయి. విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో యజ్వేంద్ర చాహాల్... భారత జట్టుకి ప్రధాన స్పిన్నర్గా ఉండేవాడు...