భారత టాపార్డర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్ హాఫ్ సెంచరీలతో, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ సెంచరీలతో చెలరేగి 356 పరుగుల భారీ స్కోరు అందించారు. ఈ లక్ష్యఛేదనలో పాకిస్తాన్ 128 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఈ మ్యాచ్తో టీమిండియా +4.56 నెట్ రన్ రేట్కి దూసుకెళ్లింది..