నజ్ముల్ హుస్సేన్ శాంటోతో పాటు ముష్ఫికర్ రహీమ్ కూడా 67 పరుగుల ఇన్నింగ్స్ ఆడగా, మెహదీ హసన్ మిరాజ్ 50 పరుగుల ఇన్నింగ్స్ ఆడి జట్టును పటిష్ట స్థితిలో ఉంచారు. దీంతో బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్లో 338 పరుగులు చేయగా, న్యూజిలాండ్ 332 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది. అయితే, 181 పరుగులకే కివీస్ జట్లు కుప్పకూలింది.