రచిన్ రవీంద్ర తో పాటు ఆల్ రౌండర్ డారెల్ మిచెల్ ను కూడా టెస్టు జట్టులోకి ఎంపిక చేసిన సెలెక్టర్లు.. అజాజ్ పై మాత్రం కరుణ చూపలేదు. దీనిపై ఆ జట్టు కోచ్ గ్యారీ స్టెడ్ కూడా విచారం వ్యక్తం చేశాడు. కానీ తన చేతుల్లో ఏమీలేదని, జట్టు ఎంపిక ప్రక్రియ సెలెక్టర్లు చూసుకుంటారని అన్నాడు.