ముగ్గురు స్పిన్నర్లతో ఆడతాం! ఫైనల్కి వెళ్లడమే మా టార్గెట్... - వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్...
First Published Feb 7, 2023, 3:07 PM ISTఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న భారత జట్టు, ఫైనల్ బెర్త్ కోసం ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఆడనుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఫిబ్రవరి 9న తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ టెస్టుకి ముందు టీమిండియా టెస్టు వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్ ప్రెస్ కాన్ఫిరెన్స్లో పాల్గొన్నాడు..