ఐపీఎల్ పర్ఫామెన్స్తో భారత జట్టులో స్థిరమైన సంపాదించుకుని, పరిమిత ఓవర్ల ఫార్మాట్కి వైస్ కెప్టెన్గా మారిన రోహిత్ శర్మ... టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత భారత జట్టు టీ20 కెప్టెన్సీ, సౌతాఫ్రికా టూర్లో వన్డే కెప్టెన్సీతో పాటు టెస్టు వైస్ కెప్టెన్సీ పగ్గాలు కూడా అందుకోబోతున్నాడు...