గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్.. టీమిండియా గెలిచిన ఐసీసీ టోర్నీల్లో ప్రధాన పాత్ర పోషించిన ప్లేయర్లు వీరే. వీరితోపాటు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్.... ఈ ప్లేయర్లు లేకపోతే టీమిండియా, ధోనీ కెప్టెన్సీలో కూడా 3 ఐసీసీ టైటిల్ గెలిచేది కాదంటారు వీరి ఫ్యాన్స్...