అయితే అనుకోకుండా వన్డౌన్లో వచ్చిన మాహీ, 123 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్లతో 148 పరుగులు చేసి పాకిస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 40 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 74 పరుగులు చేసిన వీరేంద్ర సెహ్వాగ్తో కలిసి రెండో వికెట్కి 96 పరుగుల భాగస్వామ్యం జోడించాడు ధోనీ..