ఆ మ్యాచ్ తర్వాత సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్ అందరూ ఎమోషనల్ అయ్యారు. మాహీ కూడా సాధారణంగా ఎమోషనల్ కాడు, అయితే ఆ రోజు అతని కళ్లల్లో నీళ్లు చూశాను. అయితే నాకు వాళ్ల ఫీలింగ్ అర్థం కాలేదు. ఎందుకంటే నేను వాళ్ల పొజిషన్లో దేను... అయితే ఆ ఫీల్ మాత్రం వేరే లెవెల్గా ఉండింది...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ సారథి విరాట్ కోహ్లీ...