టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్కి దాదాపు 1 లక్ష టికెట్లు అమ్ముడైపోయాయి. క్రికెట్ చరిత్రలో అత్యధిక మంది ప్రేక్షకులు హాజరైన మ్యాచ్గా ఇండో- పాక్ మ్యాచ్ రికార్డు క్రియేట్ చేయనుంది. ఇంతకుముందు మెల్బోర్న్లో జరిగిన 2015 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో 93,013 మంది ప్రేక్షకులు హాజరుకావడమే ఇప్పటిదాకా రికార్డుగా ఉంది. ఆ రికార్డును భారత్, పాక్ మ్యాచ్ చెరిపేయడం ఖాయంగా కనిపిస్తోంది....