మహేంద్ర సింగ్ ధోనీ టీమ్లో వికెట్ కీపర్గా, కెప్టెన్గా సెటిల్ కావడంతో మిగిలిన వికెట్ కీపింగ్ బ్యాటర్లు పెద్దగా చెప్పుకోదగ్గ అవకాశాలు అందుకోలేకపోయారు. పార్థివ్ పటేల్ కెరీర్ పూర్తిగా దేశవాళీలకే అంకితం కాగా, దినేశ్ కార్తీక్ మాత్రం టీమ్లోకి వస్తూ పోతూ 20 ఏళ్ల కెరీర్ కొనసాగించాడు...