భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ స్టేడియం ప్రారంభ వేడుకలకి గుజరాత్ రాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవ్రత్తో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, కిరణ్ రిజుజు, గుజరాత్ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.
భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ స్టేడియం ప్రారంభ వేడుకలకి గుజరాత్ రాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవ్రత్తో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, కిరణ్ రిజుజు, గుజరాత్ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.