మొత్తంగా ప్రస్తుతం ఉన్న 8 జట్లపై అత్యధిక పరుగులు చేసిన వారిలో ఆర్సీబీ ప్లేయర్లు (విరాట్ కోహ్లీ రెండు టీమ్లపై, ఏబీడీ) ముగ్గురు ఉండగా, చెన్నై సూపర్ కింగ్స్ (సురేశ్ రైనా, ఎమ్మెస్ ధోనీ, షేన్ వాట్సన్) ప్లేయర్లు కూడా ముగ్గురు ఉన్నారు... ముంబై ఇండియన్స్ (రోహిత్), సన్రైజర్స్ హైదరాబాద్ నుంచి ఒక్కో ప్లేయర్ ఉన్నారు.