రుతురాజ్ గైక్వాడ్ లీగ్ చివర్లో ఇచ్చిన పర్ఫామెన్స్ కారణంగా వరుస మ్యాచుల్లో గెలిచిన సీఎస్కే, పాయింట్ల పట్టికలో ఆఖరి ప్లేస్ నుంచి కాస్త పైకి రాగలిగింది..
రుతురాజ్ ప్రదర్శనతో ధోనీని ట్రోల్ చేశారు ఐపిఎల్ ఫ్యాన్స్... ‘ఈ మాత్రం స్పార్క్ సరిపోతుందా’ అంటూ ట్రోల్స్ చేస్తూ కామెంట్లు చేశారు...