జస్ప్రిత్ బుమ్రా, హర్షల్ పటేల్ అందుబాటులో లేకపోయినా భువనేశ్వర్ కుమార్తో పాటు జూనియర్లు అర్ష్దీప్ సింగ్, ఆవేశ్ ఖాన్లతో ఆసియా కప్ 2022 టోర్నీ ఆడింది భారత జట్టు. టైటిల్ ఫెవరెట్గా ఆసియా కప్ 2022 టోర్నీని మొదలెట్టిన టీమిండియా, సూపర్ 4 స్టేజీని దాటలేకపోయింది.