ఈ మేరకు బీసీసీఐ తో పాటు ఐపీఎల్ పాలక మండలి కూడా దీనిపై చర్చలు జరిపి ఓ అభిప్రాయానికి వచ్చినట్టు కూడా తెలుస్తున్నది. లీగ్ మ్యాచులను మహారాష్ట్ర రాజధాని ముంబైలోని వాంఖడే స్టేడియం, బ్రబోర్న్ స్టేడియం, డీవై పాటిల స్టేడియాలలో నిర్వహించాలని చూస్తున్నది. ఈ మూడు స్టేడయలతో పాటు పూణె ను కూడా ఆప్షన్ గా పెట్టుకుంది.