ఇండియా మహారాజాస్ టీమ్కి హర్భజన్ సింగ్ కెప్టెన్గా వ్యవహరించగా భారత మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, మహ్మద్ కైఫ్, శ్రీశాంత్ వంటి ప్లేయర్లు ఆడారు. వీరితో పాటు అశోక్ దిండా, టీ20 వరల్డ్ కప్ 2007 టోర్నీ ఫైనల్లో ఆఖరి ఓవర్ వేసిన జోగిందర్ శర్మ కూడా మహారాజాస్ టీమ్ తరుపున బరిలో దిగారు...