37 ఏళ్ల లసిత్ మలింగ, 2020 మార్చిలో వెస్టిండీస్పై చివరిసారిగా టీ20 సిరీస్ ఆడాడు. 2020 ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరుపున ఆడాల్సి ఉన్నా, తన తల్లిదండ్రులకు కరోనా సోకడంతో వాళ్ల దగ్గరే ఉండేందుకు ప్రాధాన్యం ఇచ్చాడు మలింగ.
37 ఏళ్ల లసిత్ మలింగ, 2020 మార్చిలో వెస్టిండీస్పై చివరిసారిగా టీ20 సిరీస్ ఆడాడు. 2020 ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరుపున ఆడాల్సి ఉన్నా, తన తల్లిదండ్రులకు కరోనా సోకడంతో వాళ్ల దగ్గరే ఉండేందుకు ప్రాధాన్యం ఇచ్చాడు మలింగ.