
భారత్తో పాటు మిగిలిన దేశాలు బిజీ షెడ్యూల్ ఆడబోతుండడంతో ఐపీఎల్ 2021 సీజన్లో మిగిలిన మ్యాచులు పూర్తి అవుతాయా? లేదా? అనేది అనుమానంగా మారింది.
భారత్తో పాటు మిగిలిన దేశాలు బిజీ షెడ్యూల్ ఆడబోతుండడంతో ఐపీఎల్ 2021 సీజన్లో మిగిలిన మ్యాచులు పూర్తి అవుతాయా? లేదా? అనేది అనుమానంగా మారింది.
బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాడు. ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్లో మ్యాచులు నిర్వహించలేం. మిగిలిన దేశాల క్రికెట్ షెడ్యూల్స్ కూడా చూసుకోవాలి. మిగిలిన సీజన్ జరుగుతుందో లేదో చెప్పలేం’ అని కామెంట్ చేశాడు గంగూలీ.
బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాడు. ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్లో మ్యాచులు నిర్వహించలేం. మిగిలిన దేశాల క్రికెట్ షెడ్యూల్స్ కూడా చూసుకోవాలి. మిగిలిన సీజన్ జరుగుతుందో లేదో చెప్పలేం’ అని కామెంట్ చేశాడు గంగూలీ.
అయితే జూలైలో ఇంగ్లాండ్ టెస్టు సిరీస్కి వెళ్లిన 24 మంది కాకుండా మిగిలిన ప్లేయర్లతో శ్రీలంక టూర్లో మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచుల సిరీస్ ఆడబోతోంది టీమిండియా. ఈ విషయాన్ని గంగూలీ అధికారికంగా ప్రకటించాడు.
అయితే జూలైలో ఇంగ్లాండ్ టెస్టు సిరీస్కి వెళ్లిన 24 మంది కాకుండా మిగిలిన ప్లేయర్లతో శ్రీలంక టూర్లో మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచుల సిరీస్ ఆడబోతోంది టీమిండియా. ఈ విషయాన్ని గంగూలీ అధికారికంగా ప్రకటించాడు.
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ముగిసిన తర్వాత జూన్ 23 నుంచి ఆగస్టు 4 దాకా 40 రోజులకు పైగా ఖాళీగా ఉంటోంది టీమిండియా. ఇదే సమయంలో రెండో జట్టును శ్రీలంక పర్యటనకు పంపాలని నిర్ణయం తీసుకుంది బీసీసీఐ.
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ముగిసిన తర్వాత జూన్ 23 నుంచి ఆగస్టు 4 దాకా 40 రోజులకు పైగా ఖాళీగా ఉంటోంది టీమిండియా. ఇదే సమయంలో రెండో జట్టును శ్రీలంక పర్యటనకు పంపాలని నిర్ణయం తీసుకుంది బీసీసీఐ.
అయితే ఈ నెల రోజుల గ్యాప్ను సరిగ్గా వినియోగించుకుని, ఇంగ్లాండ్లోనే ఐపీఎల్ మిగిలిన మ్యాచులను పూర్తి చేసేయొచ్చు కదా అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు...
అయితే ఈ నెల రోజుల గ్యాప్ను సరిగ్గా వినియోగించుకుని, ఇంగ్లాండ్లోనే ఐపీఎల్ మిగిలిన మ్యాచులను పూర్తి చేసేయొచ్చు కదా అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు...
శ్రీలంక టూర్ క్యాన్సిల్ చేసుకుంటే, ఐపీఎల్లో పాల్గొనే ప్లేయర్లు అందరూ టీమిండియాతో పాటు ఇంగ్లాండ్ చేరుకుని, అక్కడ క్వారంటైన్ పూర్తిచేసుకుంటారు.
శ్రీలంక టూర్ క్యాన్సిల్ చేసుకుంటే, ఐపీఎల్లో పాల్గొనే ప్లేయర్లు అందరూ టీమిండియాతో పాటు ఇంగ్లాండ్ చేరుకుని, అక్కడ క్వారంటైన్ పూర్తిచేసుకుంటారు.
జూన్ 25 నుంచి ఐపిఎల్ 2021 సీజన్లో మిగిలిన మ్యాచులను ప్రారంభించినా... ఈజీగా ఇంగ్లాండ్ సిరీస్కి ముందే పూర్తిచేసేయొచ్చు. 31 మ్యాచులు పూర్తిచేయడానికి 20 రోజుల సమయం తీసుకున్నా... భారత క్రికెటర్లకు ఇంగ్లాండ్ సిరీస్కి ప్రాక్టీస్ చేయడానికి 15 రోజుల సమయం మిగిలే ఉంటుంది...
జూన్ 25 నుంచి ఐపిఎల్ 2021 సీజన్లో మిగిలిన మ్యాచులను ప్రారంభించినా... ఈజీగా ఇంగ్లాండ్ సిరీస్కి ముందే పూర్తిచేసేయొచ్చు. 31 మ్యాచులు పూర్తిచేయడానికి 20 రోజుల సమయం తీసుకున్నా... భారత క్రికెటర్లకు ఇంగ్లాండ్ సిరీస్కి ప్రాక్టీస్ చేయడానికి 15 రోజుల సమయం మిగిలే ఉంటుంది...
అదీకాకుండా ఈ సమయంలో న్యూజిలాండ్ క్రికెటర్లు కూడా అక్కడే ఉంటారు. విండీస్, ఆఫ్ఘాన్ క్రికెటర్లు కూడా ఫ్రీగానే ఉంటారు. ఆస్ట్రేలియా క్రికెటర్ల షెడ్యూల్పై క్లారిటీ లేదు. వారు కూడా ఖాళీగా ఉంటే, ఐపీఎల్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయొచ్చని అంటున్నారు విశ్లేషకులు...
అదీకాకుండా ఈ సమయంలో న్యూజిలాండ్ క్రికెటర్లు కూడా అక్కడే ఉంటారు. విండీస్, ఆఫ్ఘాన్ క్రికెటర్లు కూడా ఫ్రీగానే ఉంటారు. ఆస్ట్రేలియా క్రికెటర్ల షెడ్యూల్పై క్లారిటీ లేదు. వారు కూడా ఖాళీగా ఉంటే, ఐపీఎల్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయొచ్చని అంటున్నారు విశ్లేషకులు...
టీ20 వరల్డ్కప్కి ప్రాక్టీస్గా లంక టూర్ ఉంటుందని చెప్పాడు గంగలీ. అయితే ప్రస్తుతం శ్రీలంక జట్టు పర్ఫామెన్స్ బాగోలేదు. అలా చూస్తే లంకతో సిరీస్ ఆడినా, ఆడకపోయినా పెద్దగా ఎఫెక్ట్ ఉండదు.
టీ20 వరల్డ్కప్కి ప్రాక్టీస్గా లంక టూర్ ఉంటుందని చెప్పాడు గంగలీ. అయితే ప్రస్తుతం శ్రీలంక జట్టు పర్ఫామెన్స్ బాగోలేదు. అలా చూస్తే లంకతో సిరీస్ ఆడినా, ఆడకపోయినా పెద్దగా ఎఫెక్ట్ ఉండదు.
అదే ఐపీఎల్లో మిగిలిన మ్యాచులు నిర్వహిస్తే... వరల్డ్ క్లాస్ టాప్ బౌలర్లను ఫేస్ చేసే అవకాశం బ్యాట్స్మెన్కి దక్కుతుంది. అలాగే స్టార్ బ్యాట్స్మెన్కి బౌలింగ్ చేసే అవకాశం బౌలర్లకూ అందుతుంది.
అదే ఐపీఎల్లో మిగిలిన మ్యాచులు నిర్వహిస్తే... వరల్డ్ క్లాస్ టాప్ బౌలర్లను ఫేస్ చేసే అవకాశం బ్యాట్స్మెన్కి దక్కుతుంది. అలాగే స్టార్ బ్యాట్స్మెన్కి బౌలింగ్ చేసే అవకాశం బౌలర్లకూ అందుతుంది.
ఎలా చూసినా ఆ గ్యాప్లో టీమిండియా, శ్రీలంక టూర్కి వెళ్లడం కంటే, ఐపీఎల్ 2021 సీజన్లో మిగిలిన మ్యాచులను పూర్తి చేసే బాగుంటుందని అంటున్నారు క్రికెట్ అభిమానులు...
ఎలా చూసినా ఆ గ్యాప్లో టీమిండియా, శ్రీలంక టూర్కి వెళ్లడం కంటే, ఐపీఎల్ 2021 సీజన్లో మిగిలిన మ్యాచులను పూర్తి చేసే బాగుంటుందని అంటున్నారు క్రికెట్ అభిమానులు...