టీమిండియా టెస్టు వైస్ కెప్టెన్సీ రేసులో ఛతేశ్వర్ పూజారా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా నిలిచారు. ఇంగ్లాండ్తో జరిగిన ఐదో టెస్టుకి జస్ప్రిత్ బుమ్రా కెప్టెన్గా వ్యవహరిస్తే, పూజారా వైస్ కెప్టెన్సీ చేశాడు. 100 టెస్టులు ఆడిన పూజారా, కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా తప్పుకుంటే టీమ్ని నడిపించగలడా?