రోహిత్ శర్మ గాయపడితే హార్ధిక్ పాండ్యా కెప్టెన్గా, కెఎల్ రాహుల్ వైస్ కెప్టెన్గా వ్యవహరించే అవకాశం ఉంది. హార్ధిక్ పాండ్యా టెస్టులకు దూరంగా ఉండడంతో కెఎల్ రాహుల్కి టెస్టు కెప్టెన్సీ దక్కే అవకాశాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి... అక్కడ కూడా మనోడిని సైడ్ చేసి జస్ప్రిత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్, శ్రేయాస్ అయ్యర్లకి కెప్టెన్సీ ఇవ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.