2007 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో 75 పరుగులు చేసిన గౌతమ్ గంభీర్, 3 వికెట్లు తీసిన ఇర్ఫాన్ పఠాన్ కారణంగా ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గెలవలేకపోయాడు. అలాగే 2011 వన్డే వరల్డ్ కప్లో 97 పరుగులు చేసిన గంభీర్, 91 పరుగులు చేసిన మహేంద్ర సింగ్ ధోనీ కారణంగా ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ మిస్ అయ్యాడు...