దీంతో వైస్ కెప్టెన్గా ఎంపికైన కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో రెండో టెస్టు ఆడిన భారత జట్టు, ఆ తర్వాత వన్డే సిరీస్ ఆడింది. శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, జస్ప్రిత్ బుమ్రా వంటి స్టార్ ప్లేయర్లు అందుబాటులో ఉన్నా... టీమిండియాకి ఒక్క విజయాన్ని అందించలేకపోయారు...