కెఎల్ రాహుల్, దీపక్ హుడా సిక్సర్ల మోత... భారీ స్కోరు చేసిన పంజాబ్ కింగ్స్...
First Published Apr 12, 2021, 9:33 PM ISTఐపీఎల్ 2021: 14వ సీజన్లో తొలిసారిగా 200+ స్కోరు నమోదైంది. యూనివర్సల్ బాస్ క్రిస్గేల్తో పాటు కెఎల్ రాహుల్, దీపక్ హుడా... రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడడంతో వాంఖడే స్టేడియంలో సిక్సర్ల వర్షం కురిసింది. ముఖ్యంగా బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ పొందిన దీపక్ హుడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.