రాహుల్ కు గాయం కావడంతో పలు సిరీస్ లలో భారత జట్టు ఓపెనర్ల విషయంలో రిషభ్ పంత్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ లతో ప్రయోగాలు చేస్తున్నది. వీరిలో ఇషాన్ కిషన్ మినహా మిగిలినవారెవ్వరూ పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. ఇక రాహుల్ తిరిగివస్తే మాత్రం మళ్లీ అతడే రోహిత్ శర్మతో ఓపెనర్ గా బరిలోకి దిగుతాడు.