జస్ప్రిత్ బుమ్రా, రవీంద్ర జడేజా, దీపక్ చాహార్ వంటి కీ ప్లేయర్లు గాయాలతో టీ20 వరల్డ్ కప్కి దూరమయ్యారు. రిషబ్ పంత్ కూడా కాలికి బ్యాండేజీతో కనిపించాడు. అయితే ఈసారి భారత జట్టు ఈజీగా సెమీస్ చేరుతుందని సచిన్ టెండూల్కర్, రవిశాస్త్రి భావించారు. అయితే కపిల్ దేవ్ మాత్రం టీమిండియాకి అంత సీన్ లేదంటున్నాడు...