గాయం కారణంగా మునుపటి మ్యాచ్కు దూరమైన ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ జోష్ హేజల్వుడ్, ఐపీఎల్ నిలిపివేత తర్వాత స్వదేశానికి తిరిగి వెళ్లారు.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ కోసం ఆస్ట్రేలియా జట్టులో చోటు దక్కించుకున్న జోష్ హేజల్వుడ్ మళ్లీ ఐపీఎల్ ఆడటానికి భారత్కు రావడం లేదని వార్తలు వచ్చాయి. దీంతో ఆర్సీబీ అభిమానులు ఆందోళన చెందారు.