రెండో ఇన్నింగ్స్లో అత్యధిక వికెట్లు తీస్తూ వికెట్ టేకర్గా ఉండే రవిచంద్రన్ అశ్విన్ లేకుండా బరిలో దిగిన టీమిండియా... భారీ మూల్యం చెల్లించుకునేలా ఉంది. జో రూట్ను అత్యధికంగా ఐదు సార్లు అవుట్ చేసిన అశ్విన్, ఈ మ్యాచ్లో ఆడకపోవడం ఇంగ్లాండ్కి కలిసొచ్చేలా ఉంది...