ఇంగ్లాండ్ క్రికెటర్లు, ఐపీఎల్ వేలానికి ముందు రెచ్చిపోయి ఆడడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు ఐపీఎల్ 2021 వేలానికి ముందు భారత్తో జరిగిన టెస్టులో ఒకే ఓవర్లో నాలుగు సిక్సర్లు బాది, ఫ్రాంఛైజీల కంట్లో పడ్డాడు మొయిన్ ఆలీ... వేలంలో రూ.7 కోట్లు దక్కించుకున్నాడు.