నాలో ఫ్రస్టేషన్ పెరిగిపోతోంది... టీ20 వరల్డ్ కప్ సెమీస్ ఓటమిపై కేన్ విలియంసన్...
First Published Nov 10, 2022, 1:22 PM ISTటీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో గ్రూప్ స్టేజీలో టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇచ్చిన న్యూజిలాండ్ జట్టు, సెమీ ఫైనల్లో పాకిస్తాన్ చేతుల్లో చిత్తుగా ఓడింది. జింబాబ్వేపై 130 టార్గెట్ని ఛేదించలేక చిత్తుగా ఓడిన పాకిస్తాన్, న్యూజిలాండ్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుని... ఫైనల్కి దూసుకెళ్లింది. ఈ పరాజయంపై ఆసక్తికర కామెంట్లు చేశాడు కివీస్ కెప్టెన్ కేన్ విలియంసన్...