భారత్ జట్టును మూడు ఫార్మాట్లలో నెంబర్ వన్ గా నిలబెట్టిన రాహుద్ ద్రవిడ్.. కోచ్ గా ఉన్న సమయంలో ఏదుర్కొన్న చాలా బాధాకరమైర రోజులను గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ ద్రవిడ్ స్టార్ స్పోర్ట్స్తో మాట్లాడుతూ, ''మేము కొంతకాలంగా చాలాసార్లు పెద్ద ట్రోఫీకి దగ్గరగా వచ్చాము. తొలుత 20 ప్రపంచ కప్లో సెమీ-ఫైనల్కు చేరుకున్నాము.. అలాగే, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఫైనల్ ఆడాము. దీంతో పాటు వన్డే ప్రపంచ కప్ 2024 ఫైనల్ లో కూడా ఆడాము కానీ, జట్టు ఐసీసీ ట్రోఫీని అందుకోలేక పోయిందని" తెలిపారు.