గతేడాది ముగిసిన రిటెన్షన్ ప్రక్రియలో ఆండ్రీ రసెల్ (రూ. 12 కోట్లు), వరుణ్ చక్రవర్తి (రూ. 8 కోట్లు), వెంకటేశ్ అయ్యర్ (రూ. 8 కోట్లు) సునీల్ నరైన్ (రూ. 6 కోట్లు) ను రిటైన్ చేసుకుంది. ఇక త్వరలో జరుగనున్న ఐపీఎల్ వేలంలో ఎవరికి దక్కించుకోవాలనే విషయంపై మల్లగుల్లాలు పడుతున్నది.