ఇటీవలే రాజస్తాన్ రాయల్స్ తో ముగిసిన మ్యాచ్ లో గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. మే 16న ఆ జట్టు పంజాబ్ కింగ్స్ తో ఆడనుంది. ఆ తర్వాత మే 21న ముంబై ఇండియన్స్ తో కూడా ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచులు గెలిస్తేనే ఢిల్లీ ప్లేఆఫ్స్ చేరేది. లేకుంటే మరోసారి ఆ జట్టుకు మిగిలేది శూణ్యహస్తమే...