షెడ్యూల్ కంటే ముందుగానే ఆసీస్ కు చేరుకున్న భారత జట్టు.. శనివారం పెర్త్ లోని వాకా క్రికెట్ గ్రౌండ్ లో తొలి ప్రాక్టీస్ సెషన్ ను విజయవంతంగా ముగించింది. టీమిండియా స్టార్ బ్యాటర్లైన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ తో పాటు సూర్యకుమార్ యాదవ్ కూడా ప్రాక్టీస్ లో పాల్గొన్నాడు.