ధోని తమ ప్రధాన ప్రత్యర్థులుగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలను చూశాడే తప్ప పాకిస్తాన్ ను అంతగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అలా కాదు. బాబర్ ఆజమ్ నేతృత్వంలోని పాకిస్తాన్ టీ20 ఫార్మాట్ లో అద్భుతాలు సృష్టిస్తున్నది. భారత్ కు కఠిన సవాళ్లు విసరడానికి పాక్ సిద్ధంగా ఉన్నది. అందుకు గతేడాది టీ20 ప్రపంచకప్ విజయమే సాక్ష్యం..’అని అన్నాడు.