కపిల్ దేవ్.. బీజేపీలో చేరుతున్నారని, రాష్ట్రపతి కోటా లో ఆయన రాజ్యసభకు ఎన్నిక కాబోతున్నారని ఒక వర్గం ప్రచారం చేయగా మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో కపిల్ కలిసున్న ఫోటోలను షేర్ చేస్తూ.. అతడు ఆప్ లో చేరబోతున్నాడని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.