లక్నో, అహ్మదాబాద్ తో పాటు సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కు కూడా సారథులు లేరు. హైదరాబాద్ కెప్టెన్ వార్నర్.. వ్యక్తిగత కారణాలతో జట్టును వీడాడు. కేన్ విలియమ్సన్ తాత్కాలిక కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. అతడు కూడా వచ్చే ఏడాది జట్టులో ఉంటాడో లేదోననో అనుమానాలున్నాయి. ఇక బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి ఇంతకుముందే సారథిగా ఇదే తన చివరి ఐపీఎల్ అని ప్రకటించి తప్పుకున్న విషయం తెలిసిందే.