మార్చి 26న ప్రారంభమయ్యే ఐపీఎల్ 2022 సీజన్, ఆదివారం మే 29న ముగుస్తుంది. ప్లేఆఫ్స్ ఎక్కడ జరుగుతాయనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోకపోయినా అహ్మదాబాద్లోని మొతేరా స్టేడియంలో 75 శాతం నుంచి 100 శాతం ప్రేక్షకుల మధ్య సెమీ ఫైనల్స్, ఫైనల్స్ నిర్వహించబోతున్నారని సమాచారం...