కాగా ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ జెయింట్స్ లు ఆడగా ముంబై - ఢిల్లీ మధ్య ఫైనల్ జరిగింది. ఫైనల్ లో హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్.. తొలి డబ్ల్యూపీఎల్ టైటిల్ నెగ్గి చరిత్ర సృష్టించింది.