హైబ్రీడ్ మోడల్ ప్రకారం పాకిస్తాన్లో 4 మ్యాచులు జరగబోతుంటే, మిగిలిన 9 మ్యాచులు శ్రీలంకలో జరుగుతాయి. అయితే ఆసియా కప్ కోసం టీమిండియా, పాక్లో అడుగుపెట్టకపోతే, వన్డే వరల్డ్ కప్లో పాకిస్తాన్ ఆడే మ్యాచులన్నీ తటస్థ వేదికపై జరగాలని పాకిస్తాన్ డిమాండ్ చేస్తోంది..