అయితే ధోనీ వ్యాఖ్యలపై భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సీరియస్ అయ్యాడు. 2018 వరకూ టీమిండియాకి వన్డే, టీ20ల్లో రెగ్యూలర్ ఓపెనర్గా, మిడిల్ ఆర్డర్ బ్యాటర్గా ఉన్న అజింకా రహానే, ఆ తర్వాత వైట్ బాల్ క్రికెట్లో చోటు కోల్పోయాడు. విరాట్ కోహ్లీ మాత్రం అజింకా రహానేని టెస్టుల్లో వైస్ కెప్టెన్గా కొనసాగిస్తూ వచ్చాడు...