ఇంతకుముందు 2018లో ఆర్సీబీతో మ్యాచ్లో బాసిల్ తంపి 70 పరుగులు సమర్పించగా యష్ దయాల్, 69 పరుగులు ఇచ్చేశాడు. ఐపీఎల్లో ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాదిన ఐదో బ్యాటర్ రింకూ సింగ్. ఇంతకుముందు క్రిస్ గేల్, రాహుల్ తెవాటియా, రవీంద్ర జడేజా, మార్కస్ స్టోయినిస్ ఈ ఫీట్ సాధించారు..