పంజాబ్ - ముంబై మధ్య నిన్న మొహాలీ వేదికగా జరిగిన ఐపీఎల్ -16.. 46వ లీగ్ మ్యాచ్ లో భాగంగా పంజాబ్ నిర్దేశించిన 215 పరుగుల లక్ష్యాన్ని ముంబై మరో ఏడు బంతులు మిగిలుండగానే ఛేదించింది. తద్వారా ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఐపీఎల్ లో హయ్యస్ట్ టార్గెట్స్ ఛేజ్ చేసిన జట్ల గురించి ఇక్కడ చూద్దాం.