ఇప్పటికే జస్ప్రిత్ బుమ్రా, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ ఇంకా కొందరు టీమ్కి దూరమయ్యారు. కాబట్టి కొత్త ప్లేయర్లను టీమ్లోకి తీసుకురావడానికి స్పేస్ ఉంది. దాన్ని వాడుకుంటే చాలు, వరల్డ్ కప్ గెలవడం కష్టమేమీ కాదు...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప..